Nissan Magnite Prices Hiked | Details In Telugu
  • 2 years ago
నిస్సాన్ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న మాగ్నైట్ ఎస్‌యూవీ ధరలను భారీగా పెంచేసింది. కేవలం రూ.5.49 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో లభించిన ఈ కారు ధరలు, ప్రస్తుతం రూ.5.84 లక్షల నుండి ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ 2022 నెలలో నిస్సాన్ మాగ్నైట్ ధరలను రూ.30,500 వరకూ పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ధరల పెంపు తర్వాత టాప్-ఎండ్ XV ప్రీమియం టర్బో సివిటి వేరియంట్ ధర రూ. 9.99 లక్షలకు చేరుకుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#nissan #nissanmagnite #nissanmagnitepricehike #nissanmagnitedetails
Recommended