జగన్ పై తీవ్రంగా మండిపడ్డ జే.సి దివాకర్ రెడ్డి

  • 6 years ago
తనకు పదవి లేకపోయినా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ నేతలు విశాఖపట్నంలో ఒక్కరోజు దీక్ష చేశారు. దీనికి సంఘీభావం తెలిపిన జేసీ, అనంతరం మాట్లాడారు.
మరో అయిదేళ్లు టీడీపీ అధికారంలో ఉండాల్సిన అవసరముందని చెప్పారు. బీజేపీతో కలిసి వెళ్లవద్దని చంద్రబాబుకు ముందే చెప్పానని అన్నారు. జగన్ వెంట నడుస్తున్న జనమంతా డబ్బులు ఇస్తే వచ్చిన వారేనని మండిపడ్డారు.

Anantapur MP and Telugu desam Party leader JC Diwakar Reddy predicted that BJP may win in 2019 but, Modi will not become PM. JC lashed out at YS Jagan Mohan Reddy.
#jcdiwakarreddy
#yanamalaramakrishnudu
#chandrababunaidu
#narendramodi
#avanthisrinivas

Recommended