ఎయిర్ఏషియా స్కాంపై మండిపడ్డ భూమన కరుణాకర్ రెడ్డి
  • 6 years ago
YSR Congress Party MPA Bhumana Karunakar Reddy takes on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu for AirAsia Issue.
#tonyfernandes
#bhumanakarunakarreddy
#chandrababunaidu

ప్రపంచంలోనే అత్యంత దళారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఎయిర్ ఏషియా స్కాంతో మరోసారి ఈ విషం తెలిసిపోయిందన్నారు. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితం మచ్చ లేదని చంద్రబాబుచెబుతుంటారని, కానీ ఎంతో అవినీతికి పాల్పడ్డారన్నారు.
నాకు ఉంగరాలు లేవు, మద్యం తాగను, అమ్మాయిలతో తిరగలేదని చంద్రబాబు పదేపదే చెబుతూ స్కోత్కర్ష చేసుకుంటున్నారని భూమన మండిపడ్డారు. ఎయిర్ ఏషియా వంటి కుంభకోణం పచ్చ మీడియాకు కనిపించడం లేదా అన్నారు. అక్రమ మార్గంలో పనులు జరగాలంటే చంద్రబాబును కలిస్తే చాలన్నారు. ఎయిర్ ఏషియా స్కాంతో చంద్రబాబు ఏమిటో మళ్లీ తెలిసిందన్నారు.
Recommended