భారత్‌ పై చైనా పెత్తనం,భారీ షాక్ ఇవ్వనున్న మోడీ సర్కారు *National | Telugu OneIndia

  • 2 years ago
Indian Govt Seeks To restrict Chinese Phones Cheaper Than ₹ 12,000 says Reports | చైనాకు భారీ షాకిచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది అని వార్తలు వస్తున్నాయి. చైనా ఫోన్లపై నిషేధం విధించాలని భారత్‌ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.రూ. 12,000 కంటే తక్కువ ధర కలిగిన చైనీస్ ఫోన్‌ల అమ్మకాలను నిషేధించాలనుకుంటోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది

Recommended