చంద్రబాబు హామీ,ముంపు ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లా *Politics | Telugu OneIndia
  • 2 years ago
TDP Chief Chandrababu Naidu visits flood-affected villages in AP and Telangana Border



#FloodAffectedVillages
#Chandrababunaidu
#Godavarifloods

గురువారం విలీన మండలాల్లో పర్యటించిన చంద్రబాబు ముంపు బాధితులందరినీ ఆదుకుంటామని చెప్పారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముంపు బాధితులందర్నీ ఆదుకుంటామన్నారు.
Recommended