స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

  • 2 years ago
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని స్కూల్ విద్యార్థులను తరలించే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. గుత్తి పట్టణం నుంచి గుత్తి ఆర్ఎస్‌కు వెళ్తున్న ఆటో.. ఎంపీడీవో కార్యాలయం ఎదుట కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి ఆటో బోల్తా పడింది.గాయపడ్డ విద్యార్థులను స్థానికులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Recommended