CJI Justice NV Ramana on IT : ఐటీ సేవలను న్యాయవ్యవస్థ కోసం వినియోగించుకోవాలి | ABP Desam
  • 2 years ago
Telangana లో నూతనంగా ఏర్పాటు చేసిన 33 జిల్లాల కోర్టులను Supreme court ప్రధాన న్యాయమూర్తి Justice NV Ramana సీఎం KCR తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయటంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
Recommended