ఎవరు పోటీచేసినా వైసీపీదే విజయం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి

  • 2 years ago
తమ కుటుంబంలో అనుకోని విషాదం జరిగిందన్నారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. తమ కుటుంబం నుంచి విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు నుంచి పోటీకి నిలబెట్టామని.. గౌతమ్ చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారన్నారు. జూన్ 2న నామినేషన్ దాఖలు చేస్తున్నామని.. ఎంతమంది పోటీ చేసినా వైసీపీ గెలిచి తీరుతుందన్నారు.

Recommended