తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్
  • 2 years ago
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.. వీకెండ్, సెలవులు రావడంతో భక్తులకు కొండకు క్యూ కట్టారు. ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కొన్ని సూచనలు చేశారు.
Recommended