ఎంపీ అర్వింద్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

  • 2 years ago
పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. ఆధారాలతో మీడియా ముందుకు వచ్చారు. గతంలో ఎంపీ మాట్లాడిన వీడియోలు బయటపెట్టి.. విమర్శలు గుప్పించారు. పసుపు బోర్లు ఇంకేప్పుడు తీసుకువస్తారని ప్రశ్నించారు.

Recommended