నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను.. కానీ తప్పు చేస్తే వదిలిపెట్టను: మంత్రి రోజా
  • 2 years ago
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్‌ జరిగిన స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి రోజా పాల్గొన్నారు. ముందుగా తిరుపతి ఎస్వీయూ ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతర మీడియాతో మాట్లాడారు.
Recommended