AP Panchayat Elections : బరిలో కాంగ్రెస్.. శైలజానాథ్ క్లారిటీ !
  • 3 years ago
AP congress leader Sailaja nath comments on panchayat elections.
SailajaNath
#Andhrapradesh
#Apgovt
#Bjp
#Congress
#PanchayatElections

బీజేపీ రూపంలో దేశాన్ని విష మేఘం కమ్ముకుంటోందని కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ పేర్కొన్నారు. నేడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చారిత్రక అవసరం ఉందన్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో బీజేపీతో జగన్ చేతులు కలిపారన్నారు. రైతుల దగ్గరకు వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని శైలజానాథ్‌ ప్రశ్నించారు
Recommended