తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార

  • 5 years ago
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
వీరిలో నటి నయనతార , తమిళ దర్శకుడు విజ్ఞేష్ శివన్, డ్రమ్స్ శివమణి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శిచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారలు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల నయనతారను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు.

Recommended