Union Budget 2018 : No Change In Income Tax Limits | Oneindia Telugu

  • 6 years ago
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్నుపై ఊరట లభించలేదు. వ్యక్తిగత ఆదాయపన్నులో ఎలాంటి మార్పు లేదు. ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు లేదా కనీసం రూ.3 లక్షలకు మినహాయింపు ఉంటుందని వేతన జీవులు ఆశపడ్డారు.
కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వేతనజీవులు నిరాశకు గురయ్యారు. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు లేకపోవడంతో వచ్చే ఎన్నికలపై ప్రభావం ఏ మేర ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.

Govt has made many positive changes in the personal income tax rates applicable to individuals in the last three years, therefore, I do not wish to make any changes to this: Jaitley

Recommended