MP Subramanian swamy in Tirupati : పత్రికపై పరువునష్టం దావా కేసు వాయిదా | ABP Desam

  • 2 years ago
తిరుపతి కోర్టులో ఎంపీ సుబ్రమణ్య స్వామికి చుక్కెదురైంది.. ఓ పత్రికకు వ్యతిరేకంగా టిటిడి వేసిన 100 కోట్ల పరువు నష్ట దావా కేసులో వాదనలు వినిపించేందుకు సుబ్రమణ్య స్వామి ఇవాళ తిరుపతి కోర్టు హాజరు అయ్యారు.

Recommended