Doctors Boycott Duties In Bhadradri: జీతాలు పడేదాకా విధులకు హాజరు కాబోమని హెచ్చరిక| ABP Desam

  • 2 years ago
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తమకు 4 నెలలుగా వేతనాలు అందట్లేదని 18 మంది డాక్టర్లు ఓపీ సేవలు బహిష్కరించారు. జీతాలు రెండు రోజుల్లో జమ అవుతాయని సూపరింటెండెంట్ వివరణ ఇచ్చినా.... ఈ విషయాన్ని వైద్యులు ఖండిస్తున్నారు. న్యాయం జరిగేదాకా విధులకు హాజరు కాబోమని తేల్చి చెప్తున్నారు.

Recommended