Ap Govt సరికొత్త విద్యా సంస్కరణ..టీచర్లకు మొబైల్ యాప్ లు | Oneindia Telugu
  • 2 years ago
ap government plans to introduce e-attendence system in schools for teachers and students.
#andhrapradesh
#apgovt
#schools
#teachers

ఏపీలో విద్యాసంస్కరణలు చేపడుతున్న వైసీపీ సర్కార్ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి, అమ్మఒడితో హాజరుశాతాన్ని పెంచుతున్న సర్కార్.. ఇప్పుడు టీచర్లతో పాటు విద్యార్ధులు కూడా స్కూళ్లకు ఠంచనుగా హాజరయ్యేలా చూసేందుకు యాప్ ల సాయం తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ యాప్ లు త్వరలోనే పూర్తిస్దాయిలో అమల్లోకి రానున్నాయి.
Recommended