IPL 2022 : BCCI New Plan,Each Venue Will Have 5 Pitches
- 2 years ago
ఐపీఎల్ 2022 సీజన్కు సమయం ఆసన్నమైంది. అయితే 70 మ్యాచ్లు నాలుగు మైదానాల్లో జరుగుతుండటంతో పిచ్లు జీవం కోల్పోకుండా బీసీసీఐ సూపర్ ప్లాన్ రెడీ చేసింది. ప్రతి స్టేడియంలో ఐదు పిచ్లను సిద్ధం చేస్తోంది.