Telangana : విద్యార్థుల ఆరోగ్యం పై CM KCR దృష్టి | Covid 19
  • 3 years ago
Schools in telangana to be shutdown for few days as corona cases increasing in the state.
#Coronavirus
#Covid19
#Telangana
#Hyderabad
#Cmkcr
#Schools

కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ సైతం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Recommended