Top News : వ్యవసాయ బిల్లు పై మోదీ | TTDP లో సెగ | US లో WECHAT పై కోర్టు తాజా నిర్ణయం
  • 4 years ago
Narendra Modi assurance to farmers on #AgricultureBills2020
#PmModi
#Anushkashetty
#Tdp
#ChandrababuNaidu
#Kxipvsdc
#Rcbvssrh

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులు చారిత్రాత్మకమని... రైతుల ఆర్థిక స్థితి గతులను మార్చివేస్తాయని చెప్పారు. తాజా బిల్లులతో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా... ఏ ధరకైనా అమ్ముకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఉభయ సభల్లో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం(సెప్టెంబర్ 21) ఆన్‌లైన్ ద్వారా వీటిపై మాట్లాడారు.
Recommended