తొర్రూరు వీఆర్‌వోపై తిరగబడ్డ రైతులు || Farmer Questioned VRO Who Taken Bribe In Torrur || Oneindia
  • 5 years ago
Mahabubabad district torrur mandal VRO venkata somulu facing bribe deposition.One farmer reversed on him and questioned, the VRO taken bribe from him three years before and didn't complete his work.
#farmer
#vro
#bribe
#warangal
#mahabubabad
#Torrur
#venkatasomulu

రెవెన్యూ శాఖ కాసుల పంటకు కేరాఫ్ అని ఇటీవల వెలుగుచూస్తున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. అటెండర్ నుంచి ఎమ్మార్వో దాకా జనాల నుంచి పైసలు గుంజే కార్యక్రమం బయటపడుతూనే ఉంది. ఇటీవల కేశంపేట ఉత్తమ మహిళా ఎమ్మార్వో లావణ్య ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఆమె అవినీతి పర్వం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ క్రమంలో తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మరో రెవెన్యూ ఉద్యోగిని రైతులు నిలదీయడం చర్చానీయాంశమైంది. లంచం తీసుకోవడమే గాకుండా పని చేసి పెట్టలేదనే ఆరోపణలతో కొందరు రైతులు ఆయనను అడ్డుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Recommended