ప్రాజెక్టుల్లో అవినీతి... జరగడానికి వీల్లేదన్న జగన్!! || Oneindia Telugu
  • 5 years ago
Tender system should be made more transparent,said CM YS Jagan. Claimed to be desperate to repair a spoiled system. He said that he put pressure on his eyes.
#appolitics
#ysrcp
#officials
#Tendersystem
#transparent
#YSJagan

టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని, ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నానని పేర్కొన్నారు. కళ్లు మూసుకోండని తనపైనా ఒత్తిడి తెచ్చారని అన్నారు. అలాచేయదలుచుకోలేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధం అయ్యానన్నారు. ఇలాంటి స్కాంలను సమర్థించకుండా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఒక మెసేజ్‌ వెళ్లాలని పేర్కొన్నారు. నీటి పారుదల అదికారులతో పోలవరం ప్రాజెక్టు పై ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Recommended