IPL 2019 : MS Dhoni Let Off With 50 Per Cent Fine After Angry Reaction On Umpire
  • 5 years ago
Chennai Super Kings 155 for 6 (Dhoni 58, Rayudu 57, Stokes 2-39) defeat Rajasthan Royals 151 for 7 (Stokes 28, Buttler 23, Jadeja 2-20) by four wickets
#IPL2019
#MSDhoni
#ChennaiSuperKings
#RajasthanRoyals
#josButtler
#Jadeja
#ambatiRayudu
#BenStokes

ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా పడింది. అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా మిస్టర్‌ కూల్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. గురువారం జైపూర్‌లో రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆఖరి దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి ధోని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ కెప్టెన్‌గా ‘సెంచరీకొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.
Recommended