మహీంద్రా ఎక్స్‌యూవీ 500 క్విక్ రివ్యూ

  • 5 years ago
దేశీయ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి తమ ఎక్స్‌యూవీ500 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 12.32 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

Recommended