Elections Surveys : ఎన్నికల వేళ సర్వేల గోల: ఇంతకీ ఓటరు ఎటువైపు? | Oneindia Telugu
- 5 years ago
In what would lift the morale of the Congress ahead of the elections to five states, being seen as a weather vane to the 2019 Lok Sabha elections, an opinion poll by C-Voter has projected that the party would win polls in Rajasthan, Madhya Pradesh and Telangana. The opinion poll, however, did not give a clear majority to any party in Mizoram or Chhattisgarh.
#electionssurveys
#Congress
#BJP
#cvotersurvey
దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో సర్వేలు తమ ఫలితాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక సర్వే బీజేపీ తిరిగి పగ్గాలు చేపడుతుందని చెబుతుండగా మరికొన్ని సర్వేలు ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో పాగా వేయనుంది అని జోస్యం చెబుతున్నాయి. దీంతో అసలు ట్రెండ్ ఎలా ఉందో తెలియక రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా సీ ఓటర్ నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రం స్పష్టమైన మెజార్టీ ఏపార్టీకి ఇవ్వలేదు.
#electionssurveys
#Congress
#BJP
#cvotersurvey
దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో సర్వేలు తమ ఫలితాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక సర్వే బీజేపీ తిరిగి పగ్గాలు చేపడుతుందని చెబుతుండగా మరికొన్ని సర్వేలు ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో పాగా వేయనుంది అని జోస్యం చెబుతున్నాయి. దీంతో అసలు ట్రెండ్ ఎలా ఉందో తెలియక రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. తాజాగా సీ ఓటర్ నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రం స్పష్టమైన మెజార్టీ ఏపార్టీకి ఇవ్వలేదు.
Recommended
GHMC Elections 2020 : బల్దియా మీద TRS జెండా ఎగరడం ఖాయం | TRS Cadre Confident Over Win
Oneindia Telugu
Telangana Assembly Elections వేళ .. మంత్రికి సుప్రీంకోర్టు నుండి నోటీసులు..| Oneindia
Oneindia Telugu