జగన్ పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా..!

  • 6 years ago
A petition filed by AP Opposition leader, YCP Chief Jagan for an independent investigating agency over jagan Visakhapatnam airport issue has been postponed one day.
#YSjagan
#YSRCP
#srinivas
#chandrababu
#TDP
#TRS
#Telangana


విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో ఆ కేసు విచారణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై విచారణ ఒకరోజు వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ ఆకస్మిక సెలవు నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Recommended