ఒక చిన్న పిల్లను రేప్ చేసి కాల్చేసిన దుర్మార్గుడు, చివరికి తల్లిని కూడా ?

  • 6 years ago
Dhasvanth reportedly made the confession a day after he was brought to Chennai from Mumbai.

కొన్ని నెలల క్రితం ఫిబ్రవరి లో సంచలనం సృష్టించిన ఈ ఘటన తెలియని వాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. చెన్నయ్ లో 7 ఏళ్ళ పాప హాసిని ని అత్యంత దారుణంగా రేప్ చేసి, చంపేసి తరువాత కాల్చేసిన దుర్మార్గుడు ధస్వంత్ కొన్ని నెలల కిందట బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే పాము కోరల్లో ఎప్పుడూ విషం ఉంటుంది అన్నట్లుగా ఆ కిరాతకుడు ఇప్పుడు మళ్లి మరో దుర్మార్గానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామానికి కి చెందిన రాజేష్ దంపతులు చెన్నయ్ లో జీవనం సాగించేవారు. వారి 7 ఏళ్ళ పాప హాసిని. అయితే ఆ దంపతులు ఉంటున్న అపార్ట్మెంట్ లోనే ఉండే మెకానికల్ ఇంజినీర్ ధస్వంత్ అత్యంత దారుణానికి తెగబడ్డాడు. ఆ పాపకు బొమ్మలు, తిను బండారాలు అలవాటు చేసి ఒకరోజు అత్యాచారం చేసి, చంపేసి తరువాత కాల్చేసి పాశవికంగా ప్రవర్తించాడు. అయితే నిందితుడ్ని కనిపెట్టిన పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసారు. అయితే విచారణ జరుగుతుండగానే హైకోర్ట్ అతనిమీద గూండాస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలంచింది. ఇంతలో ధస్వంత్ తండ్రి బెయిల్ అప్లై చేసాడు. ఇంత కిరాతకం చేసినా అతనికి బెయిల్ లభించింది.

Recommended