జయలలిత-అమృత వ్యవహరంలో కొత్త ట్విస్ట్ !
  • 6 years ago
After one year of Jayalalithaa's death, a Bangalore-based woman Amrutha has claimed that she was born to the late Tamil Nadu Chief Minister. And she petitioned the Supreme Court calling for a DNA test after exhuming Jayalalithaa’s body from its resting place.

సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి ఎప్పుడు మాట్లాడినా అది సంచలనం. ఆమె మరణం తర్వాత కూడా సంచలన వార్తలకు కొదువ ఉండటం లేదు. జయలలిత అవివాహిత అయినప్పటికీ ఆమెకు శోభన్‌బాబు ద్వారా కలిగిన కూతురు ఉందనే విషయం అప్పుడప్పుడు మీడియాలో వినిస్తుంది. తాజాగా తాను జయలలిత కూతుర్ని అని బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ కేసును కర్ణాటక హైకోర్టులోలో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చడంతో ఈ అంశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నది.
Recommended