ఎక్కువ మంది పిల్లలను కనండి, రోబోట్స్‌కు చంద్రబాబు విరుగుడు : లోకేష్‌తోనే ఎందుకు ఆపావని రోజా

  • 7 years ago
AP Chief Minister N. Chandrababu Naidu on Monday saying that people should have more children to reduce dependency on robots.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రోబోలకు విరుగుడు మంత్రం చెప్పారు. రోబోలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన సూచించారు.

Recommended