Virat Kohli Painting Sold For 2.9 Million Pounds in London
- 7 years ago
British Indian entrepreneur Poonam Gupta has bought a painting depicting Virat Kohli's IPL journey over 10 years for a whopping 2.9 million pounds.
ప్రపంచంలోని మోడ్రన్ క్రికెటర్లలో అత్యధిక అభిమానులు కలిగిన క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ క్రేజ్ అమాంతం పెరుగుతోంది. తాజాగా విరాట్ కోహ్లీ పెయింటింగ్ను ఓ అభిమాని అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు.కోహ్లీ పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానాన్ని వర్ణించే చిత్రరాజాన్ని బ్రిటిష్ ఇండియన్ పూనమ్ గుప్తా దాదాపు రూ.2.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.
ప్రపంచంలోని మోడ్రన్ క్రికెటర్లలో అత్యధిక అభిమానులు కలిగిన క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ క్రేజ్ అమాంతం పెరుగుతోంది. తాజాగా విరాట్ కోహ్లీ పెయింటింగ్ను ఓ అభిమాని అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు.కోహ్లీ పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానాన్ని వర్ణించే చిత్రరాజాన్ని బ్రిటిష్ ఇండియన్ పూనమ్ గుప్తా దాదాపు రూ.2.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.